Haryana

పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులను జైలుకు పంపండి - సుప్రీంకోర్టు

పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులను జైలుకు పంపండి – సుప్రీంకోర్టు

పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మరియు రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో రైతులు (Farmers) పంట వ్యర్ధాలను (Crop Wastes) తగలబెడుతూ ఉంటారు.ఈ ప్రకియ ద్వారా భారీగా వాయు కాలుష్యం జరుగుతుంది. దీనికి కారణమవుతున్న ...

ఏసీ పేలి ముగ్గురు మృతి, కుక్క కూడా..

ఏసీ పేలి ముగ్గురు మృతి, కుక్క కూడా..

హర్యానా (Haryana)లోని ఫరీదాబాద్‌ (Faridabad)లో ఒక విషాద సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో ఏసీ(AC) పేలిపోవడం (Exploded)తో ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు, వారి పెంపుడు కుక్క (Pet Dog) ...

బీహార్‌లో 65 లక్షల ఓట్లు గల్లంతు: రాహుల్ గాంధీ సంచలన వాఖ్యలు

బీహార్‌లో 65 లక్షల ఓట్లు గల్లంతు: రాహుల్ గాంధీ సంచలన వాఖ్యలు

ఢిల్లీ: ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారశైలి పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, కొన్ని రాష్ట్రాల్లో ...

మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

మూడు రాష్ట్రాల (Three State)కు గవర్నర్లు (Governors), లెఫ్టినెంట్ గవర్నర్‌లను (Lieutenant Governors) నియ‌మిస్తూ రాష్ట్రప‌తి (President) నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ...

అయోధ్య మందిరంపై ఉగ్రదాడికి ISI కుట్ర.. భ‌గ్నం

అయోధ్యపై ఉగ్రదాడికి ISI కుట్ర.. భ‌గ్నం

అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)పై ఉగ్రదాడి(Terror Plot) కుట్రను భారత భద్రతా దళాలు సమర్థవంతంగా భగ్నం చేశాయి. హర్యానాలో జరిగిన ఆపరేషన్‌లో పోలీసులు ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్‌(Abdul Rehman)ను అరెస్ట్ చేశారు. గుజరాత్, ...

చ‌లి తీవ్ర‌త‌.. స్కూళ్లకు 15 రోజుల సెలవు

చ‌లి తీవ్ర‌త‌.. స్కూళ్లకు 15 రోజులు సెలవు

హర్యానాలో తీవ్రమైన చలికాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి 15 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, మరియు అంగన్వాడీ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రస్తుత ...