Guillain-Barré Syndrome
ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు.. మరో మహిళ మృతి
By TF Admin
—
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జీబీఎస్ మరణం చోటుచేసుకుంది. గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) వైరస్ బారినపడి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)లో చికిత్స పొందుతున్న మహిళ సోమవారం మృతిచెందింది. మృతిచెందిన మహిళ ...