Government Negligence
‘వెంకన్న స్వామి వెరీ సీరియస్’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
తిరుపతి (Tirupati) వెంకటేశ్వరస్వామి (Venkateswara Swami) పేరును రాజకీయాల కోసం వాడుకోవడం వల్లే రాష్ట్రంలో వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నాయని వైసీపీ నేత పోతిన మహేష్ (Pothina Mahesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ...
కాశీబుగ్గ తొక్కిసలాట.. జగన్ కీలక వ్యాఖ్యలు
శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga)వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై మాజీ ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి ...
“ఇది ప్రభుత్వం చేసిన హత్యే” – మన్యం విషాదంపై వైఎస్ జగన్ ఆవేదన
పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన బాలికలు పచ్చకామెర్లతో మరణించటం పట్ల వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని మండిపడ్డారు. కురుపాం బాలికల గిరిజన గురుకుల ...
సింహాచలం అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం: గిరి ప్రదక్షిణ షెడ్డు కూలిపోయింది
విశాఖపట్నం (Visakhapatnam), జూలై 5, 2025 – సింహాద్రి (Simhachalam) అప్పన్న (Appanna) సన్నిధిలో మరో ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. తొలిపావంచా వద్ద గిరి (Giri) ప్రదక్షిణ (Circumambulation) కోసం ఏర్పాటు చేసిన ...
మంత్రి ఇలాకాలో దారుణం.. కల్తీ ఆహారం తిని 70 మంది బాలికలకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రభుత్వ బాలిక హాస్టల్స్ (Government Girl Hostel)లో వరుస సంఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మొన్న అనకాపల్లి (Anakapalli)లో భోజనం (Food)లో బొద్దింక (Cockroach), నిన్న శ్రీకాళహస్తి (Srikalahasti)లో ఉప్మా ...
మొన్న బొద్దింక, నేడు జెర్రీ.. పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
ప్రభుత్వ హాస్టళ్లలో (Government Hostels) విద్యార్థులకు (Students) అందించే భోజనం (Food)లో కీటకాల దర్శనం సంచలనంగా మారింది. అనకాపల్లి (Anakapalli)లో హోంమంత్రి (Home Minister)కి వడ్డించిన భోజనం (Food)లో బొద్దింక (Cockroach) సంఘటన ...
అప్పటి నుంచి అపశృతులు, దుర్ఘటనలే.. – వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సింహాచలం దుర్ఘటనకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత అని, ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...
Tragedy Strikes Simhachalam Temple During Chandanotsavam: 8 Dead, Many Injured
A devastating incident marred the sacred Chandanotsavam celebrations at the Sri Varaha Lakshmi Narasimha Swamy Temple in Simhachalam, Visakhapatnam, as a wall collapse claimed ...
సింహాచలం చందనోత్సవంలో విషాదం.. గోడ కూలి భక్తులు మృతి
విశాఖపట్నం (Visakhapatnam) సమీపంలోని సింహాచలం అప్పన్న స్వామి (Simhachalam Appanna Swamy) చందనోత్సవం (Chandanotsavam) విషాదంగా మారింది. స్వామివారి నిజరూప దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అయితే మంగళవారం అర్ధరాత్రి తర్వాత ...
SLBC టన్నెల్ ప్రమాదం నిజాలు దాచారు..- కేటీఆర్ సంచలన ఆరోపణలు
SLBC టన్నెల్ ప్రమాదం గురించి ముందే ప్రభుత్వానికి సమాచారం ఉన్నప్పటికీ, నిర్లక్ష్య ధోరణితో నిజాలను దాచిపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన గురువారం తన ఎక్స్ ...














