Government Negligence

‘విష’ వలయంలో సంక్షేమ హాస్టళ్లు.. ఇవిగో ఆధారాలు!!

‘విష’ వలయంలో ఏపీ సంక్షేమ హాస్టళ్లు.. ఇవిగో ఆధారాలు!!

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో విద్యార్థుల భవితవ్యం (Students Future) ప్రశ్నార్థకంగా మారుతోంది. పేద, గిరిజన విద్యార్థులకు (Tribal Students) అండగా ఉండాల్సిన సంక్షేమ వసతి గృహాలు (Welfare Hostels) నేడు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. ...

గిరిజ‌న ఆశ్ర‌మాల‌పై నిర్ల‌క్ష్యం.. కుళ్లిన కూరగాయలతో భోజనం

‘గిరిజ‌న ఆశ్ర‌మాల‌పై నిర్ల‌క్ష్యం.. కుళ్లిన కూరగాయలతో భోజనం’

ఏపీ (Andhra Pradesh)లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజ‌న (Tribal) ఆశ్ర‌మ పాఠశాల‌ల‌పై (Residential Schools) నిర్ల‌క్ష్యపు ధోర‌ణి కొన‌సాగుతోంది. మ‌న్యం జిల్లాలో తాగునీరు (Drinking water) క‌లుషితం కార‌ణంగా ఆరుగురు విద్యార్థులు ప‌చ్చ ...

గిరిజ‌న మంత్రికి చేదు అనుభ‌వం.. చుట్టుముట్టిన జెడ్పీటీసీలు

గిరిజ‌న మంత్రికి చేదు అనుభ‌వం.. చుట్టుముట్టిన జెడ్పీటీసీలు

ఇటీవ‌ల మ‌న్యం (Manyam) జిల్లా ప‌రిధిలో చోటుచేసుకుంటున్న ప‌చ్చ కామెర్ల మ‌ర‌ణాలు, విష జ్వ‌రాల‌పై గిరిజ‌న (Tribal) సంక్షేమ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. పిల్ల‌ల‌కు జ్వ‌రం వ‌స్తే ...

వెంకన్న స్వామి వెరీ సీరియస్.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

‘వెంకన్న స్వామి వెరీ సీరియస్’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

తిరుపతి (Tirupati) వెంకటేశ్వ‌ర‌స్వామి (Venkateswara Swami) పేరును రాజకీయాల కోసం వాడుకోవడం వల్లే రాష్ట్రంలో వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నాయని వైసీపీ నేత పోతిన మ‌హేష్ (Pothina Mahesh) సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. కూటమి ...

కాశీబుగ్గ తొక్కిసలాట.. జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

కాశీబుగ్గ తొక్కిసలాట.. జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga)వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై మాజీ ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి ...

“ఇది ప్రభుత్వం చేసిన హత్యే” - మన్యం విషాదంపై వైఎస్ జగన్ ఆవేదన

“ఇది ప్రభుత్వం చేసిన హత్యే” – మన్యం విషాదంపై వైఎస్ జగన్ ఆవేదన

పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన బాలికలు పచ్చకామెర్లతో మరణించటం పట్ల వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని మండిపడ్డారు. కురుపాం బాలికల గిరిజన గురుకుల ...

సింహాచలం అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం: గిరి ప్రదక్షిణ షెడ్డు కూలిపోయింది

సింహాచలం అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం: గిరి ప్రదక్షిణ షెడ్డు కూలిపోయింది

విశాఖపట్నం (Visakhapatnam), జూలై 5, 2025 – సింహాద్రి (Simhachalam) అప్పన్న (Appanna) సన్నిధిలో మరో ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. తొలిపావంచా వద్ద గిరి (Giri) ప్రదక్షిణ (Circumambulation) కోసం ఏర్పాటు చేసిన ...

మంత్రి ఇలాకాలో దారుణం.. క‌ల్తీ ఆహారం తిని 20 మంది బాలిక‌ల‌కు అస్వ‌స్థ‌త‌

మంత్రి ఇలాకాలో దారుణం.. క‌ల్తీ ఆహారం తిని 70 మంది బాలిక‌ల‌కు అస్వ‌స్థ‌త‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh)లోని ప్ర‌భుత్వ బాలిక హాస్ట‌ల్స్‌ (Government Girl Hostel)లో వ‌రుస సంఘ‌ట‌న‌లు భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తున్నాయి. మొన్న అన‌కాప‌ల్లి (Anakapalli)లో భోజ‌నం (Food)లో బొద్దింక‌ (Cockroach), నిన్న శ్రీ‌కాళ‌హ‌స్తి (Srikalahasti)లో ఉప్మా ...

మొన్న బొద్దింక‌, నేడు జెర్రీ.. పేద‌ విద్యార్థుల‌ ప్రాణాల‌తో చెల‌గాటం

మొన్న బొద్దింక‌, నేడు జెర్రీ.. పేద‌ విద్యార్థుల‌ ప్రాణాల‌తో చెల‌గాటం

ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో (Government Hostels) విద్యార్థులకు (Students) అందించే భోజ‌నం (Food)లో కీట‌కాల ద‌ర్శ‌నం సంచ‌ల‌నంగా మారింది. అన‌కాప‌ల్లి (Anakapalli)లో హోంమంత్రి (Home Minister)కి వ‌డ్డించిన భోజ‌నం (Food)లో బొద్దింక (Cockroach) సంఘ‌ట‌న ...

అప్ప‌టి నుంచి అప‌శృతులు, దుర్ఘ‌ట‌న‌లే.. - వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

అప్ప‌టి నుంచి అప‌శృతులు, దుర్ఘ‌ట‌న‌లే.. – వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

సింహాచ‌లం దుర్ఘ‌ట‌నకు ముమ్మాటికీ ప్ర‌భుత్వానిదే బాధ్య‌త అని, ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం మూలంగా ఏడుగురు భ‌క్తులు దుర్మ‌ర‌ణం చెందార‌ని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ ...