Gariaband

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు కీలక నేత హతం

ఎన్‌కౌంటర్.. మావోయిస్టు కీలక నేత హతం

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని గరియాబంద్ (Gariaband) జిల్లాలో భద్రతా బలగాలు (Security Forces), మావోయిస్టుల (Maoists) మధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో డివిజన్ కమిటీ సభ్యుడు ఐతు అలియాస్ యోగేష్ కోర్సా ...

భారీ ఎన్‌కౌంటర్.. ఛత్తీస్‌గ‌ఢ్‌లో 12 మంది మావోయిస్టుల మృతి

భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గ‌ఢ్‌లోని గరియాబంద్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంఘటనలో మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గరియాబంద్ ఎస్పీ ప్రకటన ప్రకారం.. ఈ ఎన్‌కౌంటర్ నిన్న గరియాబంద్ ...