food poisoning

మంత్రి ఇలాకాలో దారుణం.. క‌ల్తీ ఆహారం తిని 20 మంది బాలిక‌ల‌కు అస్వ‌స్థ‌త‌

మంత్రి ఇలాకాలో దారుణం.. క‌ల్తీ ఆహారం తిని 70 మంది బాలిక‌ల‌కు అస్వ‌స్థ‌త‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh)లోని ప్ర‌భుత్వ బాలిక హాస్ట‌ల్స్‌ (Government Girl Hostel)లో వ‌రుస సంఘ‌ట‌న‌లు భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తున్నాయి. మొన్న అన‌కాప‌ల్లి (Anakapalli)లో భోజ‌నం (Food)లో బొద్దింక‌ (Cockroach), నిన్న శ్రీ‌కాళ‌హ‌స్తి (Srikalahasti)లో ఉప్మా ...

మొన్న బొద్దింక‌, నేడు జెర్రీ.. పేద‌ విద్యార్థుల‌ ప్రాణాల‌తో చెల‌గాటం

మొన్న బొద్దింక‌, నేడు జెర్రీ.. పేద‌ విద్యార్థుల‌ ప్రాణాల‌తో చెల‌గాటం

ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో (Government Hostels) విద్యార్థులకు (Students) అందించే భోజ‌నం (Food)లో కీట‌కాల ద‌ర్శ‌నం సంచ‌ల‌నంగా మారింది. అన‌కాప‌ల్లి (Anakapalli)లో హోంమంత్రి (Home Minister)కి వ‌డ్డించిన భోజ‌నం (Food)లో బొద్దింక (Cockroach) సంఘ‌ట‌న ...

కాంగ్రెస్ మొద్దనిద్ర‌.. ప్రభుత్వంపై హరీష్‌ రావు విమర్శలు

కాంగ్రెస్ మొద్దనిద్ర‌.. ప్రభుత్వంపై హరీష్‌ రావు విమర్శలు

వేములవాడ (Vemulawada)లో కోడెల మరణం, ఎర్రగడ్డ (Erragadda) మానసిక ఆసుపత్రిలో (Mental Hospital) ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌ రావు తీవ్ర అగ్ర‌హం వ్యక్తం చేశారు. ...

ఎర్రగడ్డ ఆస్ప‌త్రిలో ఫుడ్‌పాయిజ‌న్‌.. ఒకరు మృతి, 30 మందికి తీవ్ర అస్వస్థత

హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రిలో (Erragadda Mental Hospital) విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఆసుపత్రిలో వడ్డించిన భోజనం తిన్న తర్వాత దాదాపు 30 మందికి పైగా మానసిక ...

ఫుడ్ పాయిజన్‌తో 45 మంది ఖైదీలకు అస్వస్థత

ఫుడ్ పాయిజన్‌తో 45 మంది ఖైదీలకు అస్వస్థత

జైలు శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీలు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాటక మంగళూరులోని జిల్లా జైలులో తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. బుధారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 45 మంది ఖైదీలు వాంతులు, ...