Flag Hoisting
అయోధ్యలో ప్రధాని మోడీ ధ్వజారోహణం
ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple)పై చారిత్రక కాషాయ జెండా (Saffron Flag)ను ఆవిష్కరించారు (‘ధ్వజ్ ఆరోహణ్’) (Dhwaj Arohan). అనంతరం చేసిన ...
ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple)పై చారిత్రక కాషాయ జెండా (Saffron Flag)ను ఆవిష్కరించారు (‘ధ్వజ్ ఆరోహణ్’) (Dhwaj Arohan). అనంతరం చేసిన ...
ఏపీలో సర్ గడువు పెంపు
ఈనెల 10 వరకు సర్ గడువు పెంచిన ఎస్ఈసీ. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు అవకాశం. 9న తుది జాబితా
హైకోర్టు కు HYDRAA కమిషనర్
HYDRAA కమిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.. సింగిల్ జడ్జి ఆదేశాలపై అప్పీల్.
ఏపీలో వర్షాభావం
ఏపీలో 45% వర్షపాతం లోటు.. ఖరీఫ్ సాగుపై ప్రభావం.
నేపాల్లో వరద బీభత్సం
భారీ వరదల్లో మృతుల సంఖ్య 987 మందికి చేరింది.. 4 వేల మందికి పైగా గల్లంతు.
సుభాష్ చంద్రకు NCLT షాక్
రూ.22,006 కోట్ల క్లెయిమ్లపై రూ.6.25 కోట్ల రీపేమెంట్ ప్లాన్కు స్టే.. కేసును మళ్లీ విచారించనున్న ప్రత్యేక బెంచ్.
నల్లగొండలో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడి. కోడిగుడ్లు, టమాటా లతో దాడి చేసిన బీజేపీ నాయకులు
టాలీవుడ్ లవ్ బర్డ్స్
కిరవాణి కొడుకు కాలబైరవతో తన ప్రేమ విషయాన్ని ప్రకటించిన బలగం హీరోయిన్ కావ్య. ఇన్స్టా వేదికగా ఫొటోలు రిలీజ్ చేసిన కావ్య, బైరవ
రైలు ఢీకొని ముగ్గురు ఏపీ వాసులు మృతి
కర్ణాటకలో దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్ వద్ద ట్రాక్ దాటుతుండగా ప్రమాదం. హిందూపురానికి చెందిన ఇర్ఫాన్ (46), రుకయ్యా (13), రాకియా (8) మృతి.
ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ఏపీజేఏసీ అమరావతి నిరసన. మా డబ్బులు మాకివ్వండి నినాదంతో ఉద్యోగుల ర్యాలీలు
ఏనుగుల బీభత్సం
మన్యం జిల్లా భామినిలో ఏనుగుల మంద బీభత్సం. మొక్కజొన్న, చెరుకు పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
