Financial Irregularities
శ్రీచైతన్యపై ఐటీ దాడులు.. వెనకున్నది ఎవరు?
విద్యారంగం వ్యాపారం నుంచి రాజకీయ రంగు పులుముకుంది. కార్పొరేట్ ముసుగులో ఫీజుల బూతం దశాబ్దాలుగా విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చేస్తోంది. తల్లిదండ్రులను దోచుకునేందుకూ కాంపిటీషన్ ప్రారంభమైంది. అడ్మీషన్లు, ర్యాంకుల కోసం జరుగుతున్న ఈ ...
రామోజీ మరణించినా.. విచారణ కొనసాగాల్సిందే.. – RBI
మార్గదర్శి చిట్ఫండ్ కేసు మధ్యంతర పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ వాదనలు ...