File Defamation Suit

వారిపై రూ.50 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా.. - పెద్దిరెడ్డి

వారిపై రూ.50 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా.. – పెద్దిరెడ్డి

భూఆక్ర‌మ‌ణ‌లంటూ త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను, జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. 2001లో కొనుగోలు చేసిన భూమిని ఆక్ర‌మ‌ణ‌లు అంటూ త‌న‌పై కూట‌మి ప్ర‌భుత్వం ...