Farmer Support
”ఇకనైనా మారండి”.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
రెంటపాళ్ల (Rentapalla) పర్యటనలో సింగయ్య (Singayya) మృతి(Death) పై మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Ys Jagan) స్పందించారు. ముఖ్యమంత్రి(CM) నారా చంద్రబాబు నాయుడి (Nara ...
Jagan’s Path Blocked by Police, Cleared by People
It was meant to be a quiet visit — a respectful tribute to a late local leader. But as Y.S. Jagan Mohan Reddy set ...
80 కిలోమీటర్లు – 8 గంటలు
పల్నాడు జిల్లా (Palnadu District) సత్తెనపల్లి (Sattenapalli) నియోజకవర్గంలోని రెంటపాళ్ల (Rentapalla) గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పర్యటన ...
నేడు ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన
ప్రకాశం జిల్లాలోని పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ఆయన పొదిలి పొగాకు బోర్డును సందర్శించి, రైతులతో ...
High Court’s Stern Warning to AP Police
The Andhra Pradesh High Court has strongly criticized the state police for repeatedviolation of legal procedures. In the latest case, the court found that ...
వారికి అండగా నిలవండి.. – పార్టీ నేతలతో జగన్ టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం (Coalition Government)పై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S. Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా ...
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలకమైన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. అన్న క్యాంటీన్లు, పేదలకు ఇళ్ల స్థలాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ...
26న రైతు భరోసా.. మార్గదర్శకాలు విడుదల
తెలంగాణ సర్కార్ ఈనెల 26 నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.12 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. భూ భారతిలో నమోదు చేసిన వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ సాయం ...
రైతు భరోసా కోసం సాగు యోగ్యత కీలకం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
రాష్ట్రంలో వ్యవసాయ భూముల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి ఎకరాకు రూ.12 వేలు చొప్పున సహాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. ...
టీసాట్లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం
పోటీ పరీక్షలు, ఉపాధికి సంబంధించిన కంటెంట్ ప్రసారం చేసే సంస్థగా ప్రసిద్ధి పొందిన తర్వాత, ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక ప్రసారాలను ప్రారంభిస్తున్నట్లు టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి ...