Farmer Protests

చిత్తూరులో బ్లాక్ టోకెన్ల దందా.. - మామిడి రైతుల ఆవేదన

చిత్తూరులో బ్లాక్ టోకెన్ల దందా.. – మామిడి రైతుల ఆవేదన

చిత్తూరు (Chittoor) జిల్లా గంగాధర నెల్లూరు (Gangadhara Nellore) మండలంలోని జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ (Jain Juice Factory) వద్ద మామిడి రైతులు (Mango Farmers) తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోతాపూరి ...

సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వార్నింగ్

సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వార్నింగ్

పొగాకు రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు పొదిలిలో ప‌ర్య‌టించిన మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూటమి ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, కూటమి ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో ...

రైతు స‌మ‌స్య‌ల‌పై స్పందించిన సుప్రీం కోర్టు.. పంజాబ్ ప్ర‌భుత్వానికి కీల‌క ఆదేశాలు

రైతు స‌మ‌స్య‌ల‌పై స్పందించిన సుప్రీం కోర్టు.. పంజాబ్ ప్ర‌భుత్వానికి కీల‌క ఆదేశాలు

పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ ప్రాంతంలో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మూడు వారాలుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వ వైఖరిపై సుప్రీం కోర్టు ...

జ‌నంలోకి జ‌గ‌న్‌.. కూట‌మి తీరుపై వ‌రుస ఆందోళ‌న‌లు

జ‌నంలోకి జ‌గ‌న్‌.. కూట‌మి తీరుపై వ‌రుస ఆందోళ‌న‌లు

కూట‌మి పాల‌న‌లో ప్ర‌జ‌లు ప‌డుతున్న స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. తాను నిత్యం జ‌నంలో ఉండేలా యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం ...