Family Tragedy
అమెరికాలో రోడ్ యాక్సిడెంట్.. పాలకొల్లులో విషాదఛాయలు
అమెరికా (America)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు (Palakollu)ను తీవ్ర విషాదంలో ముంచింది. పాలకొల్లుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొటికలపూడి ...
పసిపాపను నేలకేసి కొట్టిన కసాయి తండ్రి
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే తన 12 నెలల పసిపాప (Infant Baby) పాలిట యముడిలా మారాడు. మద్యం మత్తు (Alcohol Intoxication)లో భార్యతో జరిగిన గొడవ కారణంగా ఆగ్రహానికి లోనై, అభం ...
విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడి మృతి – తల్లికి తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District), ఇల్లెందు (Illendu) మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున సంభవించిన విద్యుదాఘాతంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి (Father), కుమారుడు (Son) దుర్మరణం పాలయ్యారు. ...
మద్యానికి మరో కుటుంబం బలి.. పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి
విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని పెందుర్తి (Pendhurthi)పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దారుణ ఘటన స్థానికులను కలవరపెట్టింది. కుటుంబ కలహాలు, భర్త (Husband) మద్యపాన (Alcohol Consumption) అలవాటు(Habit) కారణంగా తల్లి(Mother) గీత ...
తల్లిని పోగొట్టుకొని తల్లిడిల్లిన చిన్నారులు.. కంటతడి పెట్టిన వాహనదారులు
మేక (Goat)ను కొనుగోలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో ఓ మహిళ (Woman) మృత్యుఒడికి చేరింది. బస్సు(Bus)ను ఆటో(Auto) ఢీకొన్న ఘటనలో ఆమె దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం సోమవారం మహబూబాబాద్ (Mahabubabad) మున్సిపాలిటీ ...
బాసరలో అమ్మవారి దర్శనానికి వచ్చి ఐదుగురు మృతి
బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదరాబాద్లోని బేగం బజార్కు చెందినవారని అధికారులు గుర్తించారు. అమ్మవారి దర్శనం కోసం ...
కారులో ఏడుగురు మృతదేహాలు.. హర్యానాలో విషాదం!
హర్యానా (Haryana) పంచకులలో ఒకే కారు (Car)లో ఏడుగురు (Seven) మృతదేహాలు (Dead Bodies) గుర్తింపు కావడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటన స్థానికులను, అధికారులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసుల ...
వివాహేతర సంబంధం.. పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలను చంపిన తల్లి
కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఆమిన్పూర్ (Ameenpur) లో జరిగిన ఓ అమానుష ఘటన మనసును కలచివేస్తోంది. రజిత (Rajitha) (45) అనే మహిళ ...
హృదయ విదారకం.. నలుగురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని షాజహాన్పూర్ (Shahjahanpur) లో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన నలుగురు పిల్లలను గొంతు కోసి హత్య (Murder) చేసి, ...
మందు తాగడానికి డబ్బులివ్వలేదని.. భార్యపై గొడ్డలితో దాడి
మద్యం మత్తులో ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన గ్రామాన్ని రంగారెడ్డి జిల్లా ఫరుక్నగర్ మండలం అయ్యవారిపల్లిలో తీవ్ర కలకలానికి గురి చేసింది. మద్యం కోసం ప్రతిరోజూ ...















