Ex-Minister Kannababu
‘గేమ్ ఛేంజర్’ మృతుల కుటుంబాలకు వైసీపీ పరామర్శ
గేమ్ ఛేంజర్ ఈవెంట్కు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మణికంఠ, చరణ్ల కుటుంబాలను వైసీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పరామర్శించారు. మణికంఠ, చరణ్ చిత్రపటాలకు నివాళులర్పించిన ...