Election News
ప్రధాని తల్లిని దూషించడం హిందుస్థాన్ ప్రజలు సహించరు: అమిత్ షా
బీహార్ (Bihar)లో జరిగిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ (Voter Adhikar Yatra) సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi), ఆయన తల్లి హీరాబెన్ (Heeraben)పై చేసిన ...
కూటమికి షాక్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు
ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి వారి గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అప్పగించిన ...
‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ – మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం గడుస్తున్నా సమస్యలు అలాగే ఉండిపోయాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ ...








