Eenadu
సెకీపై “ఈనాడు’’కు వైసీపీ ఓపెన్ ఛాలెంజ్
సెకీతో వైసీపీ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ప్రముఖ దినపత్రిక ఈనాడు ప్రచురించిన ఓ కథనంపై ఆ పార్టీ సీరియస్గా రియాక్ట్ అయ్యింది. మాజీ ముఖ్యమంత్రి ...
వారిపై రూ.50 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా.. – పెద్దిరెడ్డి
భూఆక్రమణలంటూ తనపై వస్తున్న వార్తలను, జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2001లో కొనుగోలు చేసిన భూమిని ఆక్రమణలు అంటూ తనపై కూటమి ప్రభుత్వం ...
రిపోర్టర్ క్వశ్చన్కు విజయసాయిరెడ్డి కౌంటర్..
రాజసభ సభ్యత్వానికి రాజీనామా అనంతరం విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం, ఎంపీ (MP) పదవికి రాజీనామా పూర్తిగా తన వ్యక్తిగతం అని తెలిపిన విజయసాయిరెడ్డి ...








