Education Scheme

తల్లికి వందనం ఈ విద్యా సంవ‌త్స‌రం లేన‌ట్లే.. క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం

‘తల్లికి వందనం’ ఈ విద్యా సంవ‌త్స‌రం లేన‌ట్లే.. క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి కోసం ప్రత్యేకంగా రూ.15,000 అందించనుంది. స‌చివాల‌యంలో సీఎం ...