Education

ప‌వ‌న్ కాన్వాయ్.. విద్యార్థుల భ‌విష్య‌త్తు అంధ‌కారం

ప‌వ‌న్ కాన్వాయ్.. విద్యార్థుల భ‌విష్య‌త్తు అంధ‌కారం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోమవారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి (Pendurthi) లో పర్యటించారు. అయితే, పవన్ కల్యాణ్ కాన్వాయ్ (Convoy) కారణంగా JEE అడ్వాన్స్ పరీక్ష రాయాల్సిన విద్యార్థుల‌కు ...

English medium, education, YSJagan, Chandrababu Naidu, future of Andhra, Pawan Kalyan

English medium education REVERSAL risks the future of Andhra

In the lush, diverse cultural landscape of Andhra Pradesh, a debate simmers over the introduction of English as the medium of instruction in government ...

హైదరాబాద్‌కు మ‌రో ఘ‌న‌త‌.. మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభం

హైదరాబాద్‌కు మ‌రో ఘ‌న‌త‌.. మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభం

హైదరాబాద్‌ ఐటీ రంగంలో మరో ముందడుగు వేసింది. మైక్రోసాఫ్ట్‌(Microsoft) తన నూతన క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీంతో గ్రేట‌ర్ న‌గరానికి మరో గౌరవం ద‌క్కింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(CM ...

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన మధ్యాహ్న భోజనం పథకాన్ని నేడు ప్రారంభించింది. ఈ పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విజయవాడ జిల్లా పాయకాపురం ప్రభుత్వ జూనియర్ ...

రాజ‌కీయాల‌పై రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

రాజ‌కీయాల‌పై రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

సావిత్రి బాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకొని విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ (BCY) నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సినీ నటి రేణూ దేశాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ...

రిలయన్స్ స్కాలర్షిప్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్ర‌తిభ‌

రిలయన్స్ స్కాలర్షిప్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్ర‌తిభ‌

రిలయన్స్ ఫౌండేషన్‌ 2022లో ప్రారంభించిన అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉన్నత విద్యలో మెరుగైన అవకాశాలను అందించడంలో మైలురాయి అయింది. ధీరుబాయి అంబానీ 90వ జయంతి సందర్భంగా ముఖేష్ అంబానీ స‌తీమ‌ణి ...

నో డిటెన్షన్ పాలసీని కొనసాగిస్తాం.. స్టాలిన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

నో డిటెన్షన్ పాలసీని కొనసాగిస్తాం.. స్టాలిన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవల రద్దు చేసిన ‘నో డిటెన్షన్ పాలసీ’ని తమ రాష్ట్రంలో 8వ తరగతి వరకు కొనసాగిస్తామ‌ని తమిళనాడు మంత్రి అన్బిల్ స్పష్టం చేశారు. కేంద్రం ఇటీవల 5, 8 తరగతుల ...

త్వ‌ర‌లో 6 వేల‌ టీచర్ ఉద్యోగాల భ‌ర్తీ.. శుభవార్త చెప్పిన భట్టి విక్రమార్క

త్వ‌ర‌లో 6 వేల‌ టీచర్ ఉద్యోగాల భ‌ర్తీ.. శుభవార్త చెప్పిన భట్టి విక్రమార్క

తెలంగాణలో నిరుద్యోగుల‌కు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క శుభ‌వార్త చెప్పారు. త్వ‌ర‌లో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 6,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు తెలిపారు. ...