drowning
బాసరలో అమ్మవారి దర్శనానికి వచ్చి ఐదుగురు మృతి
బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదరాబాద్లోని బేగం బజార్కు చెందినవారని అధికారులు గుర్తించారు. అమ్మవారి దర్శనం కోసం ...
బ్రహ్మంగారిమఠంలో విషాదం.. ఐదుగురు చిన్నారులు మృతి
కడప (Kadapa) జిల్లా బ్రహ్మంగారిమఠం (Brahmamgari Matam) మండలం మల్లెపల్లె (Mallepalle) గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు ...