Disability Pension
పింఛన్ల అనర్హత.. ఇప్పుడు దివ్యాంగుల వంతు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు ...