Digital Governance
స్వర్ణాంధ్ర–2047 దిశగా ‘కూటమి’ అడుగులు – గణతంత్ర వేడుకలో గవర్నర్
అమరావతి (Amaravati)లో తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేశామని, ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazeer) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దిశపై గవర్నర్ ...






