Dharmapuri Arvind
నిజామాబాద్లో ఉగ్రవాదం: ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపణలు
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Aravind) ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. మీడియా ...
ఏపీ, తెలంగాణ బీజేపీకి నూతన సారథులు.. తేదీ ఖరారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారథ్య బాధ్యతలు నూతన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఎంతోకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్కు మరో రెండ్రోజుల్లో తెరపడనుంది. అధ్యక్ష ఎన్నిక కోసం జులై 1న ...







