DGCA
విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ.. సభ్యులెవరంటే..
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందడం యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. కాగా, ఈ ప్రమాదంపై కేంద్రం ప్రత్యేక ...