News Wire
-
01
విజయవాడకు సీఎం రేవంత్
ఇవాళ ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ విజయవాడకు రానున్నారు. కంకిపాడులో టీడీపీ నేత దేవినేని ఉమ కుమారుని వివాహానికి హాజరు
-
02
అప్పన్న సన్నిధిలో అపశృతి
సింహాచలం చందనోత్సవంలో విషాదం. దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలి 8 మంది మృతి. భారీ వర్షానికి కూలిన గోడ.
-
03
మోడీ నివాసంలో కీలక మీటింగ్
సమావేశానికి హాజరైన రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , సీడీఎస్ అనిల్ ,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. పహల్గామ్ దాడి ఘటనతో పాటు పలు అంశాలపై చర్చ.
-
04
పాక సత్యనారాయణ నామినేషన్
బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు బీజేపీ అభ్యర్థి పోటీ.
-
05
అమరులకు జనసేన నివాళి
పహల్గామ్ అమరులకు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. నివాళి అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించిన పవన్
-
06
అమరావతికి ప్రధాని భద్రతా దళం
ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఎస్పీజీ పర్యటన. హెలిప్యాడ్, సభా వేదిక మార్గం, సభ దగ్గర భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీజీ బృందం
-
07
ఉర్సా భూములు వెనక్కి తీసుకోవాలి
విశాఖ రూరల్ తహసీల్దార్ ఆఫీస్ వద్ద సీపీఎం ఆందోళన. ఉర్సా కంపెనీకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండ్.
-
08
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి. కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు. పాకాల మండలం తోటపల్లి వద్ద ప్రమాదం
-
09
బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు. ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతి. మే 1 నుంచి జూలై 15 వరకు ప్రయోగత్మకంగా అమలు
-
10
జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి..
ఆపరేషన్ కగార్ అంశంపై జానారెడ్డితో చర్చిస్తున్న సీఎం రేవంత్. కేంద్రంతో చర్చలు జరిపే అంశాన్ని జానాకి అప్పగించే యోచన
తొక్కిసలాటకు బాబు సహా వారంతా బాధ్యులే.. – జగన్ కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తోందని, దేవుడంటే భయం, భక్తి లేని చంద్రబాబు.. స్వామివారి లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేయించాడని, ప్రభుత్వ అసమర్థతతో భక్తుల ప్రాణాలకే ప్రమాదం కలిగే సంఘటనలు ...