Devotees
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటలు
కలియుగ దైవం కొలువైన తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ మరోసారి గణనీయంగా పెరిగింది. శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గురువారం దాదాపు 64,879 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో ...
తిరుమలలో అపచారం.. చెప్పులతో ఆలయ మహాద్వారం వరకు..
తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanams) సంబంధించి రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. కొండపై జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల మద్యం బాటిళ్లు (Alcohol Bottles), ...
మాంసాహారంతో భక్తులు.. తిరుమల కొండపై అపచారం
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మాంసాహారం కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన భక్తులు 18 మంది బృందం గా వచ్చి మాంసాహారం తినడంపై వివాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కొంతమంది ...
తొక్కిసలాట పాపం ఈ ఐదుగురిదేనా..?
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు దుర్మరణం చెందడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. ...
భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట
భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. గడచిన మూడు రోజుల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 8 లక్షల లడ్డూలను విక్రయించారు. ...