Devotee Lives Lost

నిర్ల‌క్ష్య‌మే భ‌క్తుల ప్రాణాలు బ‌లిగొంది - త్రీమెన్ క‌మిటీ

Simhachalam : నిర్ల‌క్ష్య‌మే భ‌క్తుల ప్రాణాలు బ‌లిగొంది – త్రీమెన్ క‌మిటీ

సింహాచ‌లం శ్రీ‌వ‌రాహ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యంలో (Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple) చంద‌నోత్స‌వం (Chandanotsavam) రోజున జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లో ఏడుగురు భ‌క్తులు (Seven Devotees) ప్రాణాలు విడిచారు. ...