Democracy
రైతు పోరు.. వైసీపీ నేతలపై పోలీసుల ఆంక్షలు
పోలీసుల ఆంక్షలు, అరెస్టుల నడుమ రైతుల పక్షాన వైసీపీ నేతల పోరాటం కొనసాగుతోంది. అన్నదాత సమస్యలపై పోరాటానికి సిద్ధమైన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కలెక్టర్లకు వినతిపత్రం అందించేందుకు ఇంటి నుంచి ...
ఈవీఎంలపై అనుమానాలు.. భారత్లో మాత్రమే వినియోగం ఎందుకు?
దేశంలో ఈవీఎంలపై అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రధానంగా దేశంలో ఎన్నికల పరిస్థితేంటీ అన్న ప్రశ్నలు కొన్ని రోజులుగా విపక్షాల్లో చర్చకు వస్తున్నాయి. బీజేపీ సారథ్యంలోని కూటములు విజయాన్ని సాధిస్తున్న సమయంలో, ప్రతిపక్షాలు ఈవీఎంలపై ...