Democracy
రాజకీయాలు ఖరీదయ్యాయి.. ఇది మంచిది కాదు – యనమల
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విశేష సేవలు అందించిన ప్రముఖ నేతల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ...
మండలి లైవ్ ప్రసారాలపై ఆంక్షలు.. వారికి భయపడేనా?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. లైవ్ ఫీడ్ ఓపెన్ సోర్స్ కట్ చేసింది. సెలెక్టీవ్గా కేవలం నాలుగు ఛానళ్లకు శాసనమండలి ఫీడ్ పంపుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ...
రిపబ్లిక్ డే.. భారత్కు అమెరికా శుభాకాంక్షలు!
76వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని భారతదేశ ప్రజలకు అమెరికా సాదరంగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా, ఇరు దేశాల మధ్య గాఢమైన సంబంధాలు, భవిష్యత్తులో మరింత బలపడే భాగస్వామ్యంపై అవగాహన ...
‘మాకు ప్రజాస్వామ్య పాలన కావాలి’.. సిరియాలో నిరసనలు
సిరియాలో మతపరమైన పాలనకు వ్యతిరేకంగా వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాజధాని డమాస్కస్లోని ఉమయ్యద్ చౌరస్తా వద్ద భారీగా గుమిగూడి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న ...
సాగునీటి సంఘాల ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా బహిష్కరణకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ...
రైతు పోరు.. వైసీపీ నేతలపై పోలీసుల ఆంక్షలు
పోలీసుల ఆంక్షలు, అరెస్టుల నడుమ రైతుల పక్షాన వైసీపీ నేతల పోరాటం కొనసాగుతోంది. అన్నదాత సమస్యలపై పోరాటానికి సిద్ధమైన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కలెక్టర్లకు వినతిపత్రం అందించేందుకు ఇంటి నుంచి ...
ఈవీఎంలపై అనుమానాలు.. భారత్లో మాత్రమే వినియోగం ఎందుకు?
దేశంలో ఈవీఎంలపై అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రధానంగా దేశంలో ఎన్నికల పరిస్థితేంటీ అన్న ప్రశ్నలు కొన్ని రోజులుగా విపక్షాల్లో చర్చకు వస్తున్నాయి. బీజేపీ సారథ్యంలోని కూటములు విజయాన్ని సాధిస్తున్న సమయంలో, ప్రతిపక్షాలు ఈవీఎంలపై ...
Supreme Court Grants Relief to YSRCP MP Mithun Reddy in Liquor Case