Delhi Assembly Election
‘ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ కుట్ర..’ – కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితా తారుమారు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. “ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలోనే ...
ఢిల్లీలో ఎన్నికల శంఖారావం.. 29న మోదీ ర్యాలీ
ఈనెల 29న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశం దృష్టంతా మోదీ ర్యాలీపైనే ఉంది. ఇప్పటికే అధికార ...