Daylight Robbery Incident
ఏటీఎం వాహనంపై కాల్పులు.. రూ.93 లక్షల నగదు చోరీ
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ దొంగలు, పట్టపగలే ఎస్బీఐ ఏటీఎం వద్ద నగదు జమ చేయడానికి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని భయంకరమైన దాడి చేశారు. వాహనంలోని సెక్యూరిటీ సిబ్బందిపై ...