Cyber Crime
టెన్త్ పేపర్ లీక్ వెనుక ఇంత కథ నడిచిందా..!
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఎస్ఏ-1 గణితం పరీక్ష పేపర్ లీక్ కేసు తీవ్ర దుమారం రేపింది. ఈనెల 16న జరగాల్సిన గణితం పరీక్ష పేపర్ పరీక్షకు ముందు రోజే యూట్యూబ్లో వెలుగుచూసింది. సైబర్ క్రైమ్ ...
చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్ పేరుతో మోసాలకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరి నాగరాజుపై, ఈ ...