Crime
వివాహేతర సంబంధం.. పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలను చంపిన తల్లి
కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఆమిన్పూర్ (Ameenpur) లో జరిగిన ఓ అమానుష ఘటన మనసును కలచివేస్తోంది. రజిత (Rajitha) (45) అనే మహిళ ...
ఎంఎంటీఎస్ ఘటనపై బీఆర్ఎస్ సీరియస్.. షీ టీమ్స్పై సబితా ఇంద్రారెడ్డి ప్రశ్న
మహిళల భద్రతపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్లో ఓ మహిళపై జరిగిన అత్యాచారయత్న ఘటనపై స్పందించిన ఆమె, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా ...
తల్లితో ఎఫైర్.. కూతురికి కడుపు చేసిన బాబాయ్
తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేశాడో దుర్మార్గుడు. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి తల్లి.. కన్న కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలిచేసింది. మహబూబాబాద్ జిల్లా ...
అవమానం.. అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ
ఆంధ్రప్రదేశ్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు ...
CBI కార్యాలయంలోనే చోరీ.. అధికారులు షాక్
అవినీతి పరులను గుర్తించి అరెస్టు చేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఆఫీస్లో చోరీ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్రిపుర రాష్ట్రంలోని ష్యామలీ బజార్ కాంప్లెక్స్లోని సీబీఐ కార్యాలయంలో దొంగతనం ...
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్టు
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. లంగర్ హౌస్, హుమాయున్ నగర్ పరిధిలో జరిగిన సంయుక్త ఆపరేషన్లో పోలీసులు దాదాపు 1300 గ్రాముల ...
గుంటూరు జిల్లాలో దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం, హత్య
గుంటూరు జిల్లాలో విస్తుపోయే దుర్ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి మంజు అనే వ్యక్తి 64 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే, నిందితుడు మూడు రోజుల క్రితమే ...
గ్రామాలకు వ్యాప్తిస్తున్న గంజాయి మత్తు
ఒకప్పుడు ప్రశాంతతకు నిలయంగా పేరొందిన కోనసీమ (Konaseema) ఇప్పుడు గంజాయి (Ganja) వాడకంతో హల్చల్ చేస్తోంది. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి పల్లెటూర్ల వరకు గంజాయి విక్రయం విస్తరిస్తుండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ...
‘నా కొడుకును ఉరితీసినా నాకు అభ్యంతరం లేదు’
కోల్కతాలో RG కర్ కాలేజీకి చెందిన ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణ హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ కోర్టు ద్వారా దోషిగా తేల్చబడ్డాడు. ఈ ఘటనపై నిందితుడి తల్లి మాలతీ రాయ్ ...
గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు గోవాలో వెళ్లిన తాడేపల్లిగూడెం (Tadepalligudem) యువకుడిపై దారుణంగా దాడి జరిగింది. డిసెంబర్ 29న తాడేపల్లిగూడెం చెందిన ఎనిమిది మంది యువకులు గోవా ట్రిప్ వెళ్లారు. ఆ రోజున ...















