Cricket
దాయాదీల సమరం.. దేశమంతా క్రికెట్ ఫీవర్
ఐసీపీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో నేడు సంచలన మ్యాచ్ జరగనుంది. దాయాది దేశాల సమరం మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ దేశాల్లోని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ...
భారత్ గెలిస్తే పాకిస్థాన్ ఇంటికే..?
ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు క్రికెట్ అభిమానులను ఉత్కంఠలో ముంచిలేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-Aలో కీలకమైన ఈ పోరాటంలో పాకిస్థాన్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే కివీస్ ...
సౌరవ్ గంగూలీకి తృటిలో తప్పిన ప్రమాదం!
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పెనుప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. బుర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లే క్రమంలో, ఆయన ప్రయాణిస్తున్న కారుకు ముందు ...
కుప్పకూలిన టాప్ఆర్డర్లు.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లా
ఐసీపీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025) రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ టోర్నీలోని సెకండ్ మ్యాచ్ ఇండియా-బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ...
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. ఏంటీ 8 – 8 – 8 లాజిక్?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) మరలా క్రికెట్ ప్రపంచంలో సందడి చేయబోతోంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ తిరిగి ప్రారంభం కానుంది. ఈసారి పోటీలో ఎనిమిది జట్లు తలపడనున్నాయి. ...
పంత్ ప్రాణాలు కాపాడిన వ్యక్తి పరిస్థితి విషమం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) ప్రాణాలను కాపాడి హీరోగా మారిన రజత్ కుమార్(Rajat Kumar).. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ...
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. అంబాసిడర్గా ధావన్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం అంతర్జాతీయ టీమ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఈ టోర్నమెంట్ పాకిస్థాన్ మరియు దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ...
IND vs ENG: శుభ్మన్ గిల్ సెంచరీ
స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో చివరి మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత్ కైవసం చేసుకుంది. ...
రోహిత్ విధ్వంసం – ఇంగ్లండ్పై టీమిండియా గెలుపు!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో రెండో మ్యాచ్లోనూ ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా, ...















