News Wire
-
01
కవిత కొత్త పార్టీ..
ఎమ్మెల్సీ కవిత ఇంటి పక్కనే జాగృతి కొత్త కార్యలయం. కాసేపట్లలో పూజ చేసి కార్యలయాన్ని ప్రారంభించునున్న కవిత.
-
02
ఈశన్య రాష్ట్రాల్లో భారీ వరదలు
భారీ వరదలకి 19 మంది మృతి. మిజోరాం, అసోం, అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు
-
03
దేశంలో కరోనా యాక్టివ్ 3,395 కేసులు
కొత్తగా 685 కేసులు. నిన్న కరోనాతో 8 మంది మృతి. ఏపీ లో 17, తెలంగాణలో3 యాక్టివ్ కేసులు.
-
04
పల్నాడు జిల్లాలో కక్షసాధింపు చర్యలు
శావల్యాపురం మండలం పుట్లూరులో వైసీపీ సానుభూతిదారులకు ఈ నెల 72 మందికి, గత నెలలో 22 మందికి పెన్షన్లు నిలిపివేత.
-
05
SSC-2025 వాల్యువేషన్లో లోపాలు.
రికార్డుస్థాయిలో రీవాల్యుయేషన్, రీకౌంటింగ్కు 66,363 దరఖాస్తులు. 5 మంది వాల్యుయేటర్లను సస్పెండ్. మూడు స్థాయిల్లో పర్యవేక్షణ ఉన్నా లోపాలు.
-
06
నేడు మిస్వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్
హైటెక్స్లో భారీ ఏర్పాట్లు, రాత్రి 9.15 గంటలకు మిస్ వరల్డ్ విజేత ప్రకటన. మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్లు ప్రైజ్మనీ
-
07
ఏలూరు జిల్లాలో కరోనా కేసుల కలవరం.
పెరుగుతున్న పాజిటివ్ కేసులు. కలెక్టరేట్ లో నలుగురు సిబ్బందికి కరోనా. సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు.
-
08
ఈడీ డిప్యూటీ డైరక్టర్ అరెస్ట్
ఒడిశా సీబీఐ వలలో ఈడీ డిప్యూటీ డైరక్టర్ రఘువంశీ అరెస్ట్. రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రఘువంశీ.
-
09
తిరుపతిలో దారుణం
మురికి కాలువలో కవల పసికందుల మృతదేహాలు. చెత్త తొలగిస్తుండగా శిశువుల మృతదేహాలు గుర్తింపు. పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు.
-
10
తీరం దాటిన వాయుగుండం
బెంగాల్-దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం. 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో వర్షాలు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక