Congress Government
సచివాలయం నుంచే కమిషన్ల దందా.. – జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. రాష్ట్రంలో 20 శాతం కమిషన్ల దందా నడుస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం ...
ప్రజల ప్రాణాలకంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? – కేటీఆర్ ఫైర్
ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది గల్లంతైన విషాద పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. BRS వర్కింగ్ ...
ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎందే.. కేటీఆర్ సంచలన ట్వీట్
శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ (SLBC) టన్నెల్ పనుల సమయంలో 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం తెలంగాణను కుదిపేసింది. సుమారు 3 కిలోమీటర్ల మేర టన్నెల్ పైకప్పు కూలిపోయి పలువురు కార్మికులు ...
వందశాతం మళ్లీ మనదే అధికారం.. – కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో ...
గురుకులాల పరిస్థితి.. కేటీఆర్ ట్వీట్ సంచలనం
తెలంగాణలో గురుకుల విద్యాసంస్థలు గత పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరంలా ఎదిగితే, ఇప్పుడు ఏడాది కాంగ్రెస్ పాలనలోనే కూలిపోతున్నాయని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. ఆదివారం “జాగో తెలంగాణ జాగో” అంటూ ఎక్స్ ...
ఎట్టకేలకు ఫాంహౌస్ వీడనున్న కేసీఆర్
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఎట్టకేలకు తన ఫాంహౌస్ జీవితం నుంచి బయటకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ ...
ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా..? – కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధి గురించి ప్రశ్నించిన ...
రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు.. ఎందుకంటే
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. రేవంత్ సర్కార్ అధికారం చేపట్టి రేపటితో 420 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ...
ఆర్టీసీలో సమ్మె సైరన్.. యాజమాన్యానికి నోటీసులు
నాలుగేళ్ల విరామం తరువాత తెలంగాణ ఆర్టీసీ (TGS RTC)కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. 21 డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసులు అందజేశారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ ...
‘ఆరు గ్యారంటీలు గోవిందా’.. బడ్జెట్పై కేటీఆర్ ఫైర్
తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్ను రేవంత్ సర్కార్ ఆమోదించగా, దీనిపై బీఆర్ఎస్ ...