Compensation

బెంగళూరు తొక్కిసలాట.. ఆర్సీబీ ఆర్థిక సాయం ప్రకటన‌

బెంగళూరు తొక్కిసలాట.. ఆర్సీబీ ఆర్థిక సాయం ప్రకటన‌

ఐపీఎల్-18 (IPL-18) విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ స‌భ మిగిల్చిన విషాదం నుంచి కొన్ని కుటుంబాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. చిన్నస్వామి (Chinnaswamy) స్టేడియం (Stadium)లో నిర్వహించిన విక్టరీ పరేడ్‌ ...

సిగాచీ ప్రమాదంపై ఎట్టకేలకు స్పందన: భారీ పరిహారం ప్రకటన

సిగాచీ ప్రమాదంపై ఎట్టకేలకు స్పందన: భారీ పరిహారం ప్రకటన

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పాశమైలారం (Pashamylaram)లోని సిగాచీ కంపెనీ (Sigachi Company)లో జరిగిన ఘోర ప్రమాదంపై ఎట్టకేలకు ఆ సంస్థ (Organization) స్పందించింది (Responded). తీవ్ర విమర్శలు, సీఎం(CM) రేవంత్ రెడ్డి ...

'సిగాచి' మృతులకు రూ.కోటి ప‌రిహారం.. - సీఎం రేవంత్

‘సిగాచి’ మృతులకు రూ.కోటి ప‌రిహారం.. – సీఎం రేవంత్

పటాన్‌చెరు (Patancheru) పాశమైలారం (Pashamylaram) ఫ్యాక్టరీ (Factory)లో జరిగిన ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటివరకు జరగలేదని తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. మంగళవారం ...

బాలింత కడుపులో టవల్.. వైద్యుల‌కు కోర్టు భారీ జ‌రిమానా

బాలింత కడుపులో టవల్.. వైద్యుల‌కు కోర్టు భారీ జ‌రిమానా

ప్ర‌స‌వం కోసం ఆస్ప‌త్రికి వ‌చ్చిన మ‌హిళ ప్రాణాల‌ను ఆపాయంలో ప‌డేశారు వైద్యులు. ఈ ఘ‌ట‌న‌లో కోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. ఖమ్మంలోని పీపుల్స్ నర్సింగ్‌హోమ్ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రసవం చేసే సమయంలో ...

BCCIకి జరిమానా.. ఆ IPL జట్ల విషయంలో కోర్టు కీలక తీర్పు!

BCCIకి జరిమానా.. ఆ IPL జట్ల విషయంలో కోర్టు కీలక తీర్పు!

కొచ్చి టస్కర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ (Kochi Tuskers IPL Franchise) రద్దుకు సంబంధించి బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక తీర్పును వెలువరించింది. 2011లో రద్దు చేయబడిన ఫ్రాంచైజీలైన కొచ్చి క్రికెట్ ...

Bengaluru Stampede : మృతుల కుటుంబాల‌కు RCB ఆర్థిక‌ సాయం ప్ర‌క‌ట‌న‌

Bengaluru Stampede : మృతుల కుటుంబాల‌కు RCB ఆర్థిక‌ సాయం ప్ర‌క‌ట‌న‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)(RCB) ఐపీఎల్ 2025 టైటిల్ (IPL 2025 Title) విజయ సంబరాల సందర్భంగా బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో ...

TTD ధర్మకర్తల అత్యవసర భేటీ.. కీలక అంశాల‌పై చర్చ

TTD ధర్మకర్తల అత్యవసర భేటీ.. కీలక అంశాల‌పై చర్చ

తిరుమలలోని TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నేడు సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు పరిహారంపై కీలక తీర్మానం చేయనున్నారు. తొక్కిసలాటలో ...

అభిమానుల మృతి.. పరిహారం ప్రకటించిన ప‌వ‌న్‌, దిల్‌రాజు

అభిమానుల మృతి.. పరిహారం ప్రకటించిన ప‌వ‌న్‌, దిల్‌రాజు

రాజ‌మండ్రిలో జ‌రిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు అభిమానులు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. మృతిచెందిన ఇద్దరు అభిమానులు మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్‌ ...