Coalition Government
లడ్డూపై ప్రాపగండ బటన్ ఆన్ చేసిన టీడీపీ?
సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని సీబీఐ సిట్ చార్జ్షీట్ బయటకొచ్చిన అనంతరం తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు ఆ స్థితి నుంచి బయటపడేందుకు ఎదురుదాడికి దిగిందని, ...
ర్యాలీలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. చెవిరెడ్డిపై మరో కేసు
రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మద్యం అక్రమ కేసులో బెయిల్పై విడుదలైన వైసీపీ సీనియర్ ...
‘కూటమిలో జనసేనకు అన్యాయం’ – బొలిశెట్టి సంచలన వీడియో
కూటమి ప్రభుత్వ పనితీరుపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, జనసేనకు తగిన గౌరవం, ప్రాతినిధ్యం దక్కడం ...
టీడీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ కారుతో గంజాయి బ్యాచ్ వీరంగం (Video)
గంజాయి విక్రేతలు వీరంగం సృష్టించారు. ఏకంగా అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్ కారుతో పోలీసులపై రెచ్చిపోవడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో గంజాయి విక్రేతల హంగామా తీవ్ర దుమారం ...
‘సీఎంకే నేరుగా ఫిర్యాదు చేసినా స్పందన లేదు’
జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన దళిత మహిళా ఉద్యోగి కేసులో పోలీసుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఎమ్మెల్యే నుంచి శారీరక, మానసిక ...
భీమవరం క్యాడర్తో జగన్ భేటీ.. కూటమిపై సంచలన వ్యాఖ్యలు
చెప్పినట్టుగానే, మాట ఇచ్చినట్టుగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏలూరు నుంచి ప్రారంభమైన నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశాలు.. ఉభయ ...
ప్రొద్దుటూరు సీఐ బదిలీ… నిష్పక్షపాత విధులకు ‘బహుమానమా’
వైఎస్సార్ జిల్లాలో మరోసారి పోలీసు అధికారి బదిలీ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ప్రొద్దుటూరు వన్టౌన్ సీఐగా పనిచేస్తున్న శ్రీరామ్ను కేవలం నెలన్నర రోజుల్లోనే బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిష్పక్షపాతంగా విధులు ...
గవర్నర్తోనూ చంద్రబాబు అబద్ధాల ప్రసంగం – వైసీపీ ఆగ్రహం
గణతంత్ర వేడుకల్లో (Republic Day celebrations) గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) ప్రసంగం తప్పుల తడక అని వైసీపీ (YSRCP) అభిప్రాయపడింది. గవర్నర్ ప్రసంగం పచ్చి అబద్ధాలతో నిండిపోయిందని, గవర్నర్తో ...
People regret Naidu’s rule
Former Chief Minister and YSR Congress Party President Y.S. Jagan Mohan Reddy said there is intense public resentment against the Chandrababu-led coalition government and ...















