CM Revanth Reddy

రేవంత్‌కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు.. ఎర్రబెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రేవంత్‌కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు.. ఎర్రబెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్‌ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ముఖ్య‌మంత్రి స్థానం ...

కుల‌గ‌ణ‌న నివేదిక వివ‌రాల వెల్ల‌డిపై సీఎం సీరియ‌స్‌?

కుల‌గ‌ణ‌న నివేదిక వివ‌రాల వెల్ల‌డిపై సీఎం సీరియ‌స్‌?

తెలంగాణ రాష్ట్రం ఇటీవ‌ల కుల‌గ‌ణ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌డంతో సీఎం రేవంత్‌రెడ్డి సీరియ‌స్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. అధికారులు రూపొందించిన నివేదిక‌పై మంత్రిమండ‌లిలో ఇంకా చ‌ర్చించ‌కుండానే వివ‌రాలు బ‌య‌ట‌కు ...

ఉస్మానియా ఆస్పత్రి నూత‌న భ‌వ‌నం.. - సీఎం రేవంత్ శంకుస్థాపన

ఉస్మానియా ఆస్పత్రి నూత‌న భ‌వ‌నం.. – సీఎం రేవంత్ శంకుస్థాపన

ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. 26.3 ఎకరాల్లో, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన ఆస్ప‌త్రిని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు. రెండు వేల ...

పదేళ్ల పాటు మాదే అధికారం.. - సీఎం రేవంత్ కొత్త లాజిక్‌

పదేళ్ల పాటు మాదే అధికారం.. – సీఎం రేవంత్ కొత్త లాజిక్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప‌దేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌ (Telangana) ప్రజలకు పదేళ్లపాటు ...

దావోస్ స‌ద‌స్సు.. చంద్ర‌బాబుపై రేవంత్‌దే విజ‌యం

దావోస్ స‌ద‌స్సు.. చంద్ర‌బాబుపై రేవంత్‌దే విజ‌యం

బోలెడ‌న్ని ఆశ‌లు, పాన్ ఇండియా లెవ‌ల్ ప్ర‌చారంతో దావోస్ స‌ద‌స్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు బృందంపై.. అస‌లు అనుభ‌వ‌మే లేని రేవంత్ బృందం విజ‌యం సాధించింది. పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డం, ఎంవోయూలు చేసుకోవ‌డంలో ...

రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లో మోసకారి కాంగ్రెస్ సర్కారుపై ప్రజాతిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయ్యిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న గ్రామ‌సభ‌ల్లో ...

తెలంగాణకు భారీ పెట్టుబడులు.. రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్

తెలంగాణకు భారీ పెట్టుబడులు.. రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్

తెలంగాణను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా వరుస ఒప్పందాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ...

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయాన్నే ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్. డీ. కుమారస్వామితో సమావేశం జరపనున్నారు. ...

కొండ‌పోచ‌మ్మ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డి ఐదుగురు యువ‌కులు మృతి

కొండ‌పోచ‌మ్మ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డి ఐదుగురు యువ‌కులు మృతి

కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన ఐదుగురు యువకులు మృత్యువాత‌ప‌డ్డారు. సెల్ఫీ స‌ర‌దా యువ‌కుల కుటుంబాల్లో విషాదఛాయ‌లు నింపింది. వివ‌రాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ ...

ఉస్మానియా ఆస్ప‌త్రికి నూత‌న భ‌వ‌నం -నేడు సీఎం స‌మీక్ష‌

ఉస్మానియా ఆస్ప‌త్రికి నూత‌న భ‌వ‌నం -నేడు సీఎం స‌మీక్ష‌

ఉస్మానియా ఆస్ప‌త్రి నూతన భవన నిర్మాణ ప‌నుల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. సీఎం అధ్య‌క్ష‌త‌న ఈరోజు ఉద‌యం సచివాలయంలో స‌మావేశం జరగనుంది. ముఖ్యమైన అధికారులతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ...