Chhattisgarh
ఎన్కౌంటర్.. మావోయిస్టు కీలక నేత హతం
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని గరియాబంద్ (Gariaband) జిల్లాలో భద్రతా బలగాలు (Security Forces), మావోయిస్టుల (Maoists) మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో డివిజన్ కమిటీ సభ్యుడు ఐతు అలియాస్ యోగేష్ కోర్సా ...
CRPF’s Major Anti-Maoist Operation Concludes Successfully Along Telangana-Chhattisgarh Border
In a significant boost to national security efforts, the Central Reserve Police Force (CRPF) has successfully concluded a nine-day-long anti-Maoist operation across the rugged ...
కర్రెగుట్టలపై బేస్ క్యాంప్.. సీఆర్పీఎఫ్ ఆపరేషన్ సక్సెస్
తెలంగాణ- ఛత్తీస్గఢ్ (Telangana-Chhattisgarh) సరిహద్దులలో విస్తరించిన కర్రెగుట్టలపై (Karregutta)సీఆర్పీఎఫ్ (CRPF) నిర్వహించిన భారీ భద్రతా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆపరేషన్ 9 రోజుల పాటు కొనసాగింది. మావోయిస్టుల (Maoists) చొరబాట్లను అడ్డుకునేందుకు ...
Massive Encounter at Tri-State Border: 38 Maoists Killed in Ongoing Anti-Naxal Operation
A major encounter broke out between central paramilitary forces and Maoists at Karregutta, a dense forest region near the border of Telangana, Chhattisgarh, and ...
కర్రెగుట్టలలో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు హతం
తెలంగాణ (Telangana) – ఛత్తీస్గఢ్ (Chhattisgarh) సరిహద్దులోని కర్రెగుట్టల (Karreguttalu) అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు (Security Forces) విస్తృత స్థాయిలో ఐదు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో భాగంగా ...
బాలికపై సామూహిక హత్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష
ఛత్తీస్గఢ్లో బాలికపై సామూహిక హత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా కలిచివేసింది. ఈ కేసులో ఛత్తీస్గఢ్ కోర్టు ఐదుగురికి మరణశిక్షను విధించింది, అదే విధంగా మరో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన ...
భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంఘటనలో మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గరియాబంద్ ఎస్పీ ప్రకటన ప్రకారం.. ఈ ఎన్కౌంటర్ నిన్న గరియాబంద్ ...
మావోయిస్టుల దాడి.. మందుపాతర పేలి 10 మంది జవాన్ల మృతి
ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యం చేసుకొని మావోయిస్టులు జరిపిన బాంబు దాడిలో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సమయంలో వాహనంలో 15 ...
ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో ఛత్తీస్గడ్ రాష్ట్రం నారాయణపూర్, దంతెవాడ జిల్లాలలోని దక్షిణ అబూజ్మాద్ అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం కేంద్ర బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. భద్రతా దళాల ఎన్కౌంటర్లో ...