Chevella Tragedy
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది దుర్మరణం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు ...






