Chandrababu Naidu
చంద్రబాబుకు మంత్రి పార్థసారథి క్షమాపణలు
ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వైసీపీ నేత జోగి రమేష్తో ...
సెకీ ఒప్పందాలు.. చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూటి ప్రశ్నలు
సెకీ ఒప్పందాలపై సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నలు సంధించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్లో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం ...
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవరు బాబూ.. అంబటి ప్రశ్న
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు గతంలో చేసిన అబద్ధాలు, వాటిపై ప్రచారం చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ...
ఎర్రచందనం స్మగ్లింగ్పై వైసీపీ కీలక ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లోని కొనసాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్పై ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్ర చందనం స్మగ్లింగ్లో టీడీపీ ...
అన్న కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయనున్నారా..?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తోడబుట్టిన అన్న నాగబాబు కోసం భారీ త్యాగమే చేయనున్నారట. ఇప్పటికే సీఎం చంద్రబాబు జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ...
టీడీపీ ప్రలోభాలు.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ధ్వజం
రాజ్యసభలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ప్రలోభాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గళమెత్తారు. నూతన ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపుల రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా..వైసీపీ ...
జమిలీ ఎన్నికలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రం జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 16న ఈ బిల్లును ...
జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు పవన్ వార్నింగ్
కలెక్టర్ల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్లు ఇచ్చారు. ముఖ్యంగా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక విధానంలో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవడం తథ్యం అని హెచ్చరించారు. సీఎం ...









 





