Chandrababu Naidu

గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌.. అసలైన ఆలోచన ఎవరిది?

గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌.. అసలైన ఆలోచన ఎవరిది?

గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్‌పై రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వైఎస్ జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని వైసీపీ, కాదు మా ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు విజ‌న‌రీ నుంచి పుట్టింద‌ని టీడీపీ. ఇలా ...

రెండెక‌రాల‌తో మొద‌లై.. నేడు దేశంలోనే రిచెస్ట్ సీఎం

రెండెక‌రాల‌తో మొద‌లై.. నేడు దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం

భారతదేశ ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్న సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, చంద్రబాబు సుమారు రూ.931 కోట్ల ...

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిఫార్సు లేఖల విష‌యంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జారీ చేసే సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోకి ...

ఏపీ అసెంబ్లీకీ సోష‌ల్ మీడియా ఖాతాలు

ఏపీ అసెంబ్లీకీ సోష‌ల్ మీడియా ఖాతాలు

ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన అంశాలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. అసెంబ్లీ కార్యకలాపాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ రఘురామకృష్ణరాజు సమక్షంలో ...

పెంచిన విద్యుత్ చార్జీలు వెంట‌నే త‌గ్గించాలి.. 'కూట‌మి'పై వైసీపీ పోరుబాట‌

పెంచిన విద్యుత్ చార్జీలు వెంట‌నే త‌గ్గించాలి.. ‘కూట‌మి’పై వైసీపీ పోరు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపుపై నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. సామాన్యుడికి గుదిబండ‌గా మారిన విద్యుత్ చార్జీల పెంపు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటలు చేపట్టారు. కూట‌మి ప్ర‌భుత్వం వెంట‌నే క‌రెంట్ చార్జీల ...

'మిట్ట‌ల్' కోసం గనులు అడగడం దుర్మార్గం? చంద్రబాబుపై సీపీఎం ఆగ్రహం

‘మిట్ట‌ల్’ కోసం గనులు అడగడం దుర్మార్గం? చంద్రబాబుపై సీపీఎం ఆగ్రహం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై సీపీఎం తీవ్రంగా మండిపడింది. మిట్టల్ స్టీల్ కోసం చంద్రబాబు గనులు అడగడం దుర్మార్గమని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్‌కు గనులు అడగకుండా, మిట్టల్ స్టీల్‌కు ...

అప్పులు తేవ‌డ‌మే సంప‌ద సృష్టా..? - కూట‌మిపై ఆర్కే రోజా తీవ్ర ఆరోప‌ణ‌లు

అప్పులు తేవ‌డ‌మే సంప‌ద సృష్టా..? – కూట‌మిపై ఆర్కే రోజా తీవ్ర ఆరోప‌ణ‌లు

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పుల మీద‌ అప్పులు చేస్తున్నాడ‌ని, యువత, మహిళలు, విద్యార్థులను మోసం చేసిన ...

చంద్ర‌బాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు

చంద్ర‌బాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్ పేరుతో మోసాలకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ బుడుమూరి నాగరాజుపై, ఈ ...

వాజ్‌పేయీ శతజయంతి.. ప్రముఖుల ఘన నివాళి

వాజ్‌పేయీ శతజయంతి.. ప్రముఖుల ఘన నివాళి

భారతదేశ మాజీ ప్ర‌ధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ శతజయంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ వద్ద దేశ ప్రముఖులు ఆయనకు ఘ‌న నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ...

'కోపం ఉంటే మాతో పోరాడండి.. యువ‌త ఉద్యోగాలు పీకేస్తే ఎలా?' - అంబ‌టి

‘కోపం ఉంటే మాతో పోరాడండి.. యువ‌త ఉద్యోగాలు పీకేస్తే ఎలా?’ – అంబ‌టి

ఎన్నిక‌ల స‌మ‌యంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని వాగ్దానం చేసిన చంద్ర‌బాబు.. అధికారంలోకి వ‌చ్చాక ఉన్న ఉద్యోగాల‌ను ఊడ‌బెరుకుతున్నాడ‌ని వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. వైసీపీ మీద కోపం ...