Chandrababu Naidu review
దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. ప్రభావం మరింత తీవ్రం
ఆంధ్రరాష్ట్ర (Andhra State) వ్యాప్తంగా మొంథా తుఫాన్ (Montha Cyclone) ప్రభావం పెరుగుతోంది. తుఫాన్ ప్రస్తుతం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ-ఉత్తర దిశగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంతాల్లో ...
ఏడాదిలోనే ‘దేశం’లో అలజడి..అధినేత అలర్ట్!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో తెలుగు దేశం (Telugu Desam) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్నప్పటికీ, పరిపాలన తీరు పట్ల ఇటు ప్రజల్లో అసంతృప్తి, ...







