Chandra babu
తప్పుచేసి కులం చాటున దాక్కుంటావా..? – ఏబీవీ వ్యాఖ్యలపై వైసీపీ ధ్వజం
తప్పు చేసి ఏసీబీ విచారణ ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, తన తప్పును కులానికి ఆపాదించడం ఏమిటి? అని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రశ్నించారు. వైఎస్సార్, వైఎస్ జగన్పై తప్పుడు ...
కూటమిలో చిచ్చురేపుతున్న ‘లోకేష్ ప్రపోజల్’
లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా ఊపందుకుంది. నిన్న సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లోకేశ్ డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ప్రపోజల్ను ...
పోలీసుల తీరుపై జగన్ అసహనం.. కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ..
శ్రీవారి దర్శనం కోసం వచ్చి తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు తిరుపతికి చేరుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పోలీసులు తీవ్ర ఆటంకం సృష్టించారు. తిరుపతి చేరుకున్న జగన్.. ...
అవన్నీ తెచ్చింది వైఎస్ జగనే.. – వైసీపీ ట్వీట్
నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ తమ హయాంలో సాధించినవేనని, ఆ ప్రాజెక్టులన్నీ కూటమి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని ప్రతిపక్ష వైసీపీ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ ...
ఏపీలో సంచలనం రేపుతున్న లేటెస్ట్ సర్వే..
ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వే సంచలనంగా మారింది. ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ పథకాల అమలు, గత-ప్రస్తుత ...
‘బకాయిలు చెల్లిస్తేనే.. ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ చేస్తాం’.. ప్రభుత్వానికి లేఖ
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ పథకం కొనసాగింపు డైలమాలో పడింది. పెండింగ్ బిల్లుల సమస్య తీవ్రత ఉచిత చికిత్స పథకానికి అడ్డుగా నిలుస్తోంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.3,000 కోట్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ...
పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి రేషన్ బియ్యం కేసులో కృష్ణా జిల్లా కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పేర్ని జయసుధకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ కోర్టు సోమవారం ...
6 నెలల్లో ఒక్కరికైనా రూ.15,000 వచ్చాయా? – వైసీపీ ప్రశ్న
‘తల్లికి వందనం’ పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15,000 అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా తల్లికి ...
పవన్ను టీడీపీ ఎదగనివ్వదు – కాపు నేత సంచలన వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ భవిష్యత్తుపై కాపు నేత దాసరి రాము ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉద్దేశిస్తూ గతంలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తుచేసుకున్నారు. ...