Chandanotsavam
సింహాచలం ఘటనపై జగన్ సీరియస్
విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జరిగిన దుర్ఘటనపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా ...
సింహాచలం చందనోత్సవంలో విషాదం.. గోడ కూలి భక్తులు మృతి
విశాఖపట్నం సమీపంలోని సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం విషాదంగా మారింది. స్వామివారి నిజరూప దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అయితే మంగళవారం అర్ధరాత్రి తర్వాత కురిసిన భారీ వర్షానికి ఆ ఉత్సవంలో ...