Bus Overturn
కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా.. యువతి మృతి, 18 మందికి గాయాలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తాపడి విశాఖపట్టణానికి చెందిన యువతి మృతిచెందగా, మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ...