Botsa Satyanarayana
మండలి చైర్మన్కు అవమానం.. బొత్స ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్ మోషేన్రాజుపై వివక్ష చూపించారని బొత్స ...
‘మ్యూజికల్ నైట్కి కోడ్ వర్తించదా..?’ – జగన్ భద్రతపై బొత్స సంచలన వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం వైఖరిపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు పర్యటనలో ఆయన భద్రతా ఏర్పాట్లు పూర్తిగా ...
వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం
లండన్ పర్యటన అనంతరం బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా ...
వైసీపీ ‘ఫీజురీయింబర్స్మెంట్’ ధర్నా జనవరి 29కి వాయిదా
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న వైసీపీ తలపెట్టిన ధర్నా వాయిదా పడింది. జనవరి 29న నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని వైసీపీ సీనియర్ నేత, ...