Black Market

భార‌త్‌-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ. 15 లక్షలు! అభిమానులకు హెచ్చరిక

భార‌త్‌-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ. 15 లక్షలు! అభిమానులకు హెచ్చరిక

క్రికెట్ (Cricket) ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్‌గా భావించే భార‌త్‌-పాకిస్తాన్ (India-Pakistan) పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఆసియాక‌ప్ (Asia Cup)- 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్‌ (Dubai)లో జరగనున్న ఈ మ్యాచ్ ...

'దేవుడి ధనం దొంగలపాలు'.. యాదాద్రిలో చింతపండు చోరీపై సంచలన నివేదిక?

‘దేవుడి ధనం దొంగలపాలు’.. యాదాద్రిలో చింతపండు చోరీపై సంచలన నివేదిక?

ఆధ్యాత్మిక పుణ్య‌క్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (Sri Lakshmi Narasimha Temple) ఆలయంలో చింతపండు (Tamarind) చోరీ (Theft) ఘటనపై ఐదుగురు సభ్యుల కమిటీ సమర్పించిన నివేదిక సంచలనం సృష్టించింది. ...

చిత్తూరులో బ్లాక్ టోకెన్ల దందా.. - మామిడి రైతుల ఆవేదన

చిత్తూరులో బ్లాక్ టోకెన్ల దందా.. – మామిడి రైతుల ఆవేదన

చిత్తూరు (Chittoor) జిల్లా గంగాధర నెల్లూరు (Gangadhara Nellore) మండలంలోని జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ (Jain Juice Factory) వద్ద మామిడి రైతులు (Mango Farmers) తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోతాపూరి ...