BJP

బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనం.. - జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనం.. – జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

బీజేపీ నేతలపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవ‌త్స‌రం ...

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

పశ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి దేశంలోకి చొరబడుతున్న వారిని బీఎస్‌ఎఫ్ వదిలేస్తూ త‌న రాష్ట్రాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె ...

'ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ కుట్ర‌..' - కేజ్రీవాల్ సంచలన కామెంట్స్‌

‘ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ కుట్ర‌..’ – కేజ్రీవాల్ సంచలన కామెంట్స్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితా తారుమారు చేసేందుకు బీజేపీ కుట్రలు ప‌న్నుతోంద‌ని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. “ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలోనే ...

సోనియాపై జేపీ నడ్డా సంచలన విమర్శలు

సోనియాపై జేపీ నడ్డా సంచలన ఆరోప‌ణ‌లు

ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మధ్య రాజకీయం తీవ్రంగా మారింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మించే అంశంపై రెండు పార్టీల మధ్య విమర్శలు ...

ఢిల్లీలో ఎన్నికల శంఖారావం.. 29న మోదీ ర్యాలీ

ఢిల్లీలో ఎన్నికల శంఖారావం.. 29న మోదీ ర్యాలీ

ఈనెల 29న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశం దృష్టంతా మోదీ ర్యాలీపైనే ఉంది. ఇప్పటికే అధికార ...

మావోయిస్టుల సంచలన లేఖ.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

మావోయిస్టుల సంచలన లేఖ.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో “సమతా” పేరిట ఒక సంచలన లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో వారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కార్పొరేట్ ...

సోనియాకు స్వల్ప అస్వస్థత.. సీడ‌బ్ల్యూసీ మీటింగ్‌ల‌కు దూరం

సోనియాకు స్వల్ప అస్వస్థత.. సీడ‌బ్ల్యూసీ మీటింగ్‌ల‌కు దూరం

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంగా, కర్ణాటకలోని బెళగావిలో గురువారం జ‌రిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. సోనియా ...

విరాళాల్లో ఫ‌స్ట్ బీజేపీ, రెండో స్థానంలో బీఆర్ఎస్

విరాళాల్లో ఫ‌స్ట్ బీజేపీ, రెండో స్థానంలో బీఆర్ఎస్

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విరాళాల రూపంలో అత్యధిక నిధులు సేకరించిన రాజకీయ పార్టీల వివరాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) వెల్లడించింది. అందులో బీజేపీ అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ (భారత ...

ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిర‌స‌న‌

ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిర‌స‌న‌

కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిర‌సిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల ...

కాంగ్రెస్‌కు షాకిచ్చిన అజయ్ మాకెన్.. ఆప్‌తో పొత్తు పెద్ద తప్పిదం

కాంగ్రెస్‌కు షాకిచ్చిన అజయ్ మాకెన్.. ఆప్‌తో పొత్తు పెద్ద తప్పిదం

గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనేది పెద్ద తప్పిదమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ స్పష్టంగా చేశారు. పొత్తుతో పాటు ఆప్ అధినేత ...