Bhumana Abhinay Reddy
అర్ధరాత్రి వైసీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్
వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అర్ధరాత్రి కిడ్నాప్కు గురయ్యారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతిలో విపరీతమైన దాడులు, ప్రజాప్రతినిధుల కిడ్నాప్లు కలకలం రేపుతున్నాయి. నిన్న నలుగురు కార్పొరేటర్ల కిడ్నాప్నకు ...
చిత్తూరులో ఉద్రిక్తత.. భూమన అభినయ్పై దాడికి యత్నం
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చిత్తూరులో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికార కూటమి పార్టీల నేతలు వైసీపీ కార్పొరేటర్లు ఉండే హోటల్ను కూటమి నేతలు నిర్బంధించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ ...







