Bhatti Vikramarka
నిధులు మంజూరు చేయించండి.. కిషన్ రెడ్డికి భట్టి వినతి
రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రూ.1.63 లక్షల కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభ్యర్థించారు. ‘గనులు, ఖనిజాల శాఖల మంత్రుల’ ...
రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన భేటీలో మంత్రులు ...
త్వరలో 6 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ.. శుభవార్త చెప్పిన భట్టి విక్రమార్క
తెలంగాణలో నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. త్వరలో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 6,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు తెలిపారు. ...
రేవంత్ ఢిల్లీ పర్యటన.. మంత్రివర్గ విస్తరణపై చర్చలు, ఢిల్లీకి నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు మదన్ మోహన్, మల్రెడ్డి రంగారెడ్డి ఢిల్లీకి చేరుకుని, రేవంత్ రెడ్డిని కలిసేందుకు ...