Bhainsa Hospital

బాసరలో అమ్మవారి దర్శనానికి వచ్చి ఐదుగురు మృతి

బాసరలో అమ్మవారి దర్శనానికి వచ్చి ఐదుగురు మృతి

బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదరాబాద్‌లోని బేగం బజార్‌కు చెందినవారని అధికారులు గుర్తించారు. అమ్మవారి దర్శనం కోసం ...